నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN , First Publish Date - 2021-10-15T03:34:21+05:30 IST
పెంచలకోన క్షేత్రంలో నిర్వహిం చే నిత్యాన్నదాన పథకానికి కడ ప జిల్లా రాజంపేట మండలం బోయనపల్లికి చెంది అమెరికా లో స్థిరపడ్డ కరణం రుద్రప్రసా ద్, లక్ష్మీ, మోదుగుల పెంచల య్య, కళావతమ్మ రూ.50వేలు విరాళాన్ని అందజేశారు.
రాపూరు, అక్టోబరు 14: పెంచలకోన క్షేత్రంలో నిర్వహిం చే నిత్యాన్నదాన పథకానికి కడ ప జిల్లా రాజంపేట మండలం బోయనపల్లికి చెంది అమెరికా లో స్థిరపడ్డ కరణం రుద్రప్రసా ద్, లక్ష్మీ, మోదుగుల పెంచల య్య, కళావతమ్మ రూ.50వేలు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్యకు క్షేత్రంలో గురువారం అందించి, శ్రీవార్లను దర్శించుకున్నారు.