‘పంప్‌హౌస్‌ పనులను అడ్డుకోవద్దు’

ABN , First Publish Date - 2020-06-03T11:06:28+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న మంచిప్ప పంప్‌హౌస్‌ పనులను ఎవరూ అడ్డుకోవద్దని, అడ్డుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని

‘పంప్‌హౌస్‌ పనులను అడ్డుకోవద్దు’

మోపాల్‌, జూన్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న మంచిప్ప పంప్‌హౌస్‌ పనులను ఎవరూ అడ్డుకోవద్దని, అడ్డుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మోపాల్‌ తహసీల్దార్‌ వీర్‌సింగ్‌ హెచ్చరించారు. మంగళవారం ముదక్‌పల్లిల్లోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న మ ంచిప్ప పంప్‌ హౌస్‌ పనులను ఆయన పరిశీలించి గిరిజనులతో మాట్లాడా రు. పనులకు ఫారెస్టు, పర్యావరణ శాఖల అనుమతులు వచ్చాయన్నారు.

Updated Date - 2020-06-03T11:06:28+05:30 IST