డీపీవో బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-06-14T05:27:53+05:30 IST

డీపీవో బాధ్యతల స్వీకరణ

డీపీవో బాధ్యతల స్వీకరణ
బాధ్యతలు స్వీకరిస్తున్న జ్యోతి

విజయవాడ సిటీ, జూన్‌ 13 : జిల్లా పంచాయతీ అధికారిగా ఏడీ జ్యోతి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీపీవోగా పనిచేసిన పి.సాయిబాబా మాతృశాఖకు వెళ్లడంతో ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టరుగా వ్యవహరిస్తున్న జ్యోతిని నియమిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2021-06-14T05:27:53+05:30 IST