డీపీవోగా రమేష్బాబు బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2020-12-04T06:03:03+05:30 IST
జిల్లా పంచాయ తీ అఽధికారిగా కె.రమేష్బా బు గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.
ఏలూరు సిటీ, డిసెం బరు 3 : జిల్లా పంచాయ తీ అఽధికారిగా కె.రమేష్బా బు గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జిల్లాకు వచ్చి న ఆయన కలెక్టర్ ముత్యా లరాజును మర్యాదపూర్వ కంగా కలిశారు. గురువారం జిల్లా పంచాయతీ కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రమేష్ బాబును ఉద్యోగులు అభినందించారు. చిత్తూరు జిల్లా పూ తలపట్టు ఎంపీడీవోగా పనిచేసిన ఆయనకు పంచాయ తీ రాజ్శాఖలో 15 ఏళ్ల అనుభవం ఉంది. అందరిని సమన్వ యం చేసుకుని పనిచేస్తానని విలేకరులకు చెప్పారు.