డ్రగ్స్ ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-04T23:13:51+05:30 IST
నగరంలో డ్రగ్స్ ముఠాను పోలీసులు
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.55 వేల విలువైన హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ముగ్గురూ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్స్ కావడం గమనార్హం.