రేపటి నుంచి భూ రక్ష సెల్‌

ABN , First Publish Date - 2021-04-14T05:23:06+05:30 IST

రాజంపేట ఆర్డీఓ సెల్‌లో గురువారం నుంచి భూరక్ష సర్వీసు సెంటరు ప్రారంభిస్తున్నట్లు పోరుమామిళ్ల తహసీల్దా రు మహ్మద్‌ అలీఖాన తెలిపారు.

రేపటి నుంచి భూ రక్ష సెల్‌

పోరుమామిళ్ల, ఏపిల్ర్‌ 13: రాజంపేట ఆర్డీఓ సెల్‌లో గురువారం నుంచి భూరక్ష సర్వీసు సెంటరు ప్రారంభిస్తున్నట్లు పోరుమామిళ్ల తహసీల్దా రు మహ్మద్‌ అలీఖాన తెలిపారు. మంగళవారం ఆయన పాత్రికేయుల తో మాట్లాడుతూ రాజంపేట డివిజనకు సంబంధించి పోరుమామిళ్ల మం డలంలోని ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తుంటే భూరక్ష సెల్‌కు ఫోన చేయాలని చేసిన 24గంటల్లో చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు. భూరక్ష సెల్‌ నెం.9063090317 నెంబరుకు ఫోను చేయాలన్నారు. పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

Updated Date - 2021-04-14T05:23:06+05:30 IST