తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2020-10-21T14:31:12+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం లచ్చిపాలెం గ్రామంలో బైపాస్‌కు అనుకుని ఉన్న హనుమాన్ ఆలయంలో హనుమంతుడు

తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

రాజమండ్రి: రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా  తాళ్ళరేవు మండలం లచ్చిపాలెం గ్రామంలో బైపాస్‌కు అనుకుని ఉన్న హనుమాన్ ఆలయంలో హనుమంతుడు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలిసిన వెంటనే కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీ కృష్ణ, కోరంగి ఎస్సై సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

Updated Date - 2020-10-21T14:31:12+05:30 IST