ఎన్ఆర్ఐ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ABN , First Publish Date - 2021-12-04T02:22:08+05:30 IST

ఫెమా ఉల్లంఘనల కేసులో ఎన్ఆర్ఐ ఆస్తులు ఈడీ జప్తు చేసింది. లాండ్రీ స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ మల్లాది రఘుబాబు భూములు జప్తు చేశారు.

ఎన్ఆర్ఐ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

విశాఖ: ఫెమా ఉల్లంఘనల కేసులో ఎన్ఆర్ఐ ఆస్తులు ఈడీ జప్తు చేసింది. లాండ్రీ స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ మల్లాది రఘుబాబు భూములు జప్తు చేశారు. విశాఖ జిల్లాలో 1.76 కోట్ల విలువైన 4.26 ఎకరాల వ్యవసాయ భూమి జప్తు చేశారు. లాండ్రీ స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈడీ అధికారులు రూ.21.96 లక్షల జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించినట్లు అభియోగం పోపారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2.66 కోట్లు స్వీకరించినట్లు అభియోగం పోపారు.

Updated Date - 2021-12-04T02:22:08+05:30 IST