ఈ నెల 19 నుంచి ఈటల పాదయాత్ర
ABN , First Publish Date - 2021-07-16T02:01:19+05:30 IST
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ జూలై 19 నుంచి జిల్లాలోని
కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ జూలై 19 నుంచి జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. 22 రోజుల పాటు నియోజకవర్గంలో ఈటల పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను బీజేపీ నేతలు ఇప్పటికే సిద్ధం చేసారు. పాదయాత్రలో ప్రతి గ్రామాన్ని ఈటల సందర్శించనున్నారు.