పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-08-02T06:59:00+05:30 IST

యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణలే పార్టీకి మూల స్తం భాలని పార్టీ బలోపేతంలో వారి కృషి ఎంతో ఉంటుందని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
కథలాపూర్‌లో మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌

ఫ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌, ఆగస్టు 1 : యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణలే పార్టీకి మూల స్తం భాలని పార్టీ బలోపేతంలో వారి కృషి ఎంతో ఉంటుందని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆది వారం కథలాపూర్‌ ఎస్సారార్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కథలాపూ ర్‌, మేడిపల్లి మండలాల యూత్‌ కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌కు ము ఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ లు ఇచ్చి నెరవేర్చడం లేదని ఆ ఆంశాలపై విస్తృతంగా పోరాటాలు చే యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు గడ పగడపకు తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలపై వివరించాలని పిలుపునిచ్చారు. జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండా మధు, యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌, వంశీ, నవీన్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాయితి నాగరాజు, పీసీసీ కార్యవర్గ సభ్యులు అంజయ్య, జిల్లా కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, పాల్గొన్నారు.  



Updated Date - 2021-08-02T06:59:00+05:30 IST