ఈఐఏ ముసాయిదా అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2020-08-15T07:30:48+05:30 IST

కేంద్రం ప్రతిపాదించిన పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) ముసాయిదా నోటిఫికేషన్‌-2020 పూర్తిగా అప్రజాస్వామికంగా, నియంతృత్వంతో కూడి ఉంది. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను దీనినుంచి మినహాయించారు...

ఈఐఏ ముసాయిదా అప్రజాస్వామికం

కేంద్రం ప్రతిపాదించిన పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) ముసాయిదా నోటిఫికేషన్‌-2020 పూర్తిగా అప్రజాస్వామికంగా, నియంతృత్వంతో కూడి ఉంది. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులను దీనినుంచి మినహాయించారు. ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమయ్యే ప్రజలు గానీ, ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలుగానీ ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇందులో కల్పించలేదు. 

- జైరాం రమేశ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

Updated Date - 2020-08-15T07:30:48+05:30 IST