కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఏలూరు సీఐ
ABN , First Publish Date - 2020-07-09T16:48:04+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనాతో ఏలూరు ఆశ్రమ హాస్పటల్లో చికిత్స పొందుతున్న స్థానిక త్రీ టౌన్ సీఐ మూర్తి,
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనాతో ఏలూరు ఆశ్రమ హాస్పటల్లో చికిత్స పొందుతున్న స్థానిక త్రీ టౌన్ సీఐ మూర్తి, ఆయన కూతురు, కుమారుడు డిశ్చార్జి అయ్యారు. ఆరోగ్యంగా ఉండటంతో వారిని వైద్యులు నేడు డిశ్చార్జి చేశారు.