ఉద్యోగుల బీమా నిధి వడ్డీ ఖరారు
ABN , First Publish Date - 2020-10-22T08:00:29+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల గ్రూప్ బీమా పథకంతో పాటు వివిధ పథకాల్లో పొదుపు చేసే నిధులపై వడ్డీని ప్రభుత్వం ఖరారు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల గ్రూప్ బీమా పథకంతో పాటు వివిధ పథకాల్లో పొదుపు చేసే నిధులపై వడ్డీని ప్రభుత్వం ఖరారు చేసింది.
2020 జనవరి నుంచి మార్చి దాకా 7.9 శాతం వడ్డీ, ఏప్రిల్ నుంచి జూన్ దాకా 7.1 శాతం వడ్డీని చెల్లించనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.