చత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి

ABN , First Publish Date - 2022-02-27T16:33:26+05:30 IST

చత్తీస్‌ఘడ్: బీజాపూర్ జిల్లా సరిహద్దు గుట్టలపై పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

చత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి

చత్తీస్‌ఘడ్: బీజాపూర్ జిల్లా సరిహద్దు గుట్టలపై ఆదివారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఘటనాస్థలంలో ఒక ఆయుధం, పిస్టల్, భారీగా పేలుడు పదార్థాలు, మావోయిస్టుల సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-02-27T16:33:26+05:30 IST