హింసను ప్రోత్సహిస్తున్నారు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-23T08:50:39+05:30 IST

ప్రభుత్వాధినేత అయిన సీఎం జగన్‌ హింసను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారు.

హింసను ప్రోత్సహిస్తున్నారు: సోమిరెడ్డి

అమరావతి: ‘‘ప్రభుత్వాధినేత అయిన సీఎం జగన్‌ హింసను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారు. పోలీస్‌ అమర వీరుల దినోత్సవ సభలో డీజీపీ, ఎస్పీల ఎదుటే ముఖ్యమంత్రే దాడులు చేయండని చెపితే... ఇక రాష్ట్ర ప్రజలకు దిక్కెవరు? రాష్ట్రాన్ని కాపాడెదవరు?’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-23T08:50:39+05:30 IST