కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 25 ఏళ్ల ప్రజల కల: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-03-05T18:26:23+05:30 IST
హైదరాబాద్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో.. కేంద్రం మరోసారి విషం కక్కిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
హైదరాబాద్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో.. కేంద్రం మరోసారి విషం కక్కిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. నేడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 25 ఏళ్ల తెలంగాణ ప్రజల కల అని వెల్లడించారు. విభజన హామీలను బీజేపీ తుంగలో తొక్కుతోందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేస్తున్నాయని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.