ప్రతిఒక్కరూ ధైవభక్తి కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2021-10-18T05:52:21+05:30 IST
ప్రతిఒక్కరూ ధైవభక్తి కలిగి ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
కట్టంగూర్, అక్టోబరు 17 : ప్రతిఒక్కరూ ధైవభక్తి కలిగి ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎరసానిగూడెంలో నూతనంగా నిర్మించిన ఈదమ్మ ఆలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దైవభక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాము లు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, సర్పంచ్ సిలిగిరెడ్డి వినోదశేఖర్రెడ్డి, ఎంపీటీసీ ఎడ్ల పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి, ఉపసర్పంచ్ ఆకిటి వెంకన్న, శ్రీరామో జు సత్యనారాయణచారి, సురేందర్, రామచంద్రు, లింగస్వామి పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ఆలయాన్ని సందర్శించి పూజ లు చేశారు. ఈ సందర్భంగా ఆయల కమిటీ సభ్యులకు రూ.15216ను విరాళంగా అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్యగౌడ్, నర్సింహ, శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు, వెంకట్రెడ్డి, రాఘవరెడ్డి ఉన్నారు.