నవదంపతులకు నారా లోకేష్ ఆశీర్వాదం
ABN , First Publish Date - 2021-04-17T05:58:46+05:30 IST
కొల్లావారిపాలెం ఎస్సీకాలనీలో జరిగిన వివాహ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. బిల్లా ఇ జ్రాయెల్, వసుంధర దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వి వాహ వేడుకలను పాల్గొనేందుకు లోకేష్ వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.
పర్చూరు, ఏప్రిల్ 16 :కొల్లావారిపాలెం ఎస్సీకాలనీలో జరిగిన వివాహ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. బిల్లా ఇ జ్రాయెల్, వసుంధర దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వి వాహ వేడుకలను పాల్గొనేందుకు లోకేష్ వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్వేవ్ ఉధృతంగా ఉందని, ప్రతి ఒక్కరూ వి ధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం బొమ్మల సెంటర్ మీదుగా కొల్లావారిపాలెం తరలివెళ్లారు.