పీఏసీ చైర్మన్గా మాజీ స్పీకర్ రమేష్కుమార్
ABN , First Publish Date - 2021-12-29T18:19:23+05:30 IST
ex ministeerశాసనసభ కమిటీలను పునరుద్ధరిస్తూ స్పీకర్ విశ్వేరహెగ్డే కాగేరి నిర్ణయం తీసుకున్నారు. ఇం దులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆనవాయితీగా ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలను అప్పగించారు. పార్టీ శాసనసభ పక్ష నేత ramesh kumar comments
బెంగళూరు: శాసనసభ కమిటీలను పునరుద్ధరిస్తూ స్పీకర్ విశ్వేరహెగ్డే కాగేరి నిర్ణయం తీసుకున్నారు. ఇం దులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆనవాయితీగా ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలను అప్పగించారు. పార్టీ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య సూచన మేరకు ఈ కీలక పదవిలో మాజీ స్పీకర్ రమే్షకుమార్ను నియమిస్తూ స్పీకర్ కాగేరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రజల ఆకాంక్షల మేరకు విధులు నిర్వర్తించి ఈ పదవికి వన్నెతెస్తాననిరమేష్కుమార్ ప్రకటించారు.