పీఏసీ చైర్మన్‌గా మాజీ స్పీకర్‌ రమేష్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-12-29T18:19:23+05:30 IST

ex ministeerశాసనసభ కమిటీలను పునరుద్ధరిస్తూ స్పీకర్‌ విశ్వేరహెగ్డే కాగేరి నిర్ణయం తీసుకున్నారు. ఇం దులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆనవాయితీగా ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలను అప్పగించారు. పార్టీ శాసనసభ పక్ష నేత ramesh kumar comments

పీఏసీ చైర్మన్‌గా మాజీ స్పీకర్‌ రమేష్‌కుమార్‌

బెంగళూరు: శాసనసభ కమిటీలను పునరుద్ధరిస్తూ స్పీకర్‌ విశ్వేరహెగ్డే కాగేరి నిర్ణయం తీసుకున్నారు. ఇం దులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆనవాయితీగా ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలను అప్పగించారు. పార్టీ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య సూచన మేరకు ఈ కీలక పదవిలో మాజీ స్పీకర్‌ రమే్‌షకుమార్‌ను నియమిస్తూ స్పీకర్‌ కాగేరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రజల ఆకాంక్షల మేరకు విధులు నిర్వర్తించి ఈ పదవికి వన్నెతెస్తాననిరమేష్‌కుమార్‌ ప్రకటించారు.

Updated Date - 2021-12-29T18:19:23+05:30 IST