ఎంపీ నానీని మర్యాదపూర్వకంగా కలిసిన అనిత

ABN , First Publish Date - 2020-12-04T06:23:35+05:30 IST

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన మాజీ శాసన సభ్యురాలు వంగలపూడి అనిత గురువారం విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ (నాని) ని గవర్నర్‌పేట కేశినేని భవన్‌లో మర్యాదపూ ర్వకంగా కలిశారు.

ఎంపీ నానీని మర్యాదపూర్వకంగా కలిసిన అనిత

విద్యాధరపురం, డిసెంబరు 3 : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన మాజీ శాసన సభ్యురాలు వంగలపూడి అనిత గురువారం విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ (నాని) ని గవర్నర్‌పేట కేశినేని భవన్‌లో మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నాని అనితకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి శు భాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ పార్ల మెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సీహెచ్‌ ఉషారాణి, పార్టీ నాయకులు లింగమనేని శివరాం ప్రసాద్‌, పి.రాజేష్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T06:23:35+05:30 IST