బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి? డీకే అరుణ ప్రతిపాదనకు ఓకే చెప్పిన కొండా

ABN , First Publish Date - 2021-06-04T03:11:56+05:30 IST

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. డీకే అరుణ ఫాంహౌజ్‌లో

బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి? డీకే అరుణ ప్రతిపాదనకు ఓకే చెప్పిన కొండా

హైదరాబాద్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. డీకే అరుణ ఫాంహౌజ్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారు. దీనికి కొండా సానుకూలంగా స్పందించారు. ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ కోరారు. అన్నీ కుదిరితే అతి త్వరలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి చేరిపోనున్నారు. 

Updated Date - 2021-06-04T03:11:56+05:30 IST