24న స్టాఫ్నర్స్ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన
ABN , First Publish Date - 2021-04-21T12:22:16+05:30 IST
స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీకి ఈ నెల 24న రెండో దశ ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు టీఎస్పీ ఎస్సీ తెలిపింది. అర్హుల జాబితాను ఇప్పటికే
హైదరాబాద్: స్టాఫ్నర్స్ పోస్టుల భర్తీకి ఈ నెల 24న రెండో దశ ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు టీఎస్పీ ఎస్సీ తెలిపింది. అర్హుల జాబితాను ఇప్పటికే ప్రకటించినట్లు పేర్కొంది. హైదరాబాద్లోని తమ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, అభ్యర్థులు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించింది. తమ అధికారిక వెబ్సైట్లో వివరాలు ఉంటాయని తెలిపింది.