పరీక్షల విభాగం డైరెక్టర్గా కృష్ణారావు
ABN , First Publish Date - 2022-01-21T18:48:32+05:30 IST
పదవ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్గా కృష్ణారావును నియమించారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన గురువారం ఉత్తర్వులను
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్గా కృష్ణారావును నియమించారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే, ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్గా సోమిరెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన ఇదే విభాగంలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు.