రైతుల సహకారంతోనే రోడ్ల విస్తరణ సాధ్యం : ఆర్డీఓ

ABN , First Publish Date - 2021-10-17T04:56:34+05:30 IST

రోడ్డు కిరువైపు లా భూములున్న రైతులు సహకరిస్తేనే రోడ్ల విస్తరణ సాధ్యమ వుతుందని జమ్మలమడు గు ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు.

రైతుల సహకారంతోనే రోడ్ల విస్తరణ సాధ్యం : ఆర్డీఓ

సింహాద్రిపురం, అక్టోబరు 16: రోడ్డు కిరువైపు లా భూములున్న రైతులు సహకరిస్తేనే రోడ్ల విస్తరణ సాధ్యమ వుతుందని జమ్మలమడు గు ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. సింహా ద్రిపురం తహసీల్దార్‌ కార్యాలయంలో సింహా ద్రిపురం-వెలిదండ్ల రోడ్డు విస్తరణలో భూసే కరణపై సంబంధిత రైతులతో సమావేశమ య్యారు. రైతులు ప్రస్తుత భూముల ధరల మేరకు ఎకరాకు రూ. 15లక్ష లు చెల్లిస్తే భూ ములు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని కలెక్ట ర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ అన్నారు. రెవెన్యూ సిబ్బందికి ఆర్డీఓ సూచనలిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహబూబ్‌ బాషా, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T04:56:34+05:30 IST