నర్సింగ్ పోస్టుల్లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ABN , First Publish Date - 2021-12-07T00:50:05+05:30 IST

జిల్లాలోని నర్సింగ్ పోస్టుల్లో నకిలీ సర్టిఫికెట్ల విషయం

నర్సింగ్ పోస్టుల్లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

భద్రాద్రి: జిల్లాలోని నర్సింగ్ పోస్టుల్లో నకిలీ సర్టిఫికెట్ల విషయం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో ఎన్‌పీఎం పోస్టులకు 52 మంది మెరిట్ విద్యార్థులు సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఈ సర్టిఫికెట్లలో 6 నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. యూనివర్సిటీకి పంపించి నకిలీ సర్టిఫికెట్లుగా గుర్తించామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. నకిలీ సర్టిఫికెట్ సమర్పించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని డీఎంహెచ్‌ఓ శిరీష పేర్కొన్నారు.



Updated Date - 2021-12-07T00:50:05+05:30 IST