ఖమ్మం జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2021-07-11T03:41:46+05:30 IST
జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన కల్లూరు
ఖమ్మం: జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన కల్లూరు మండలంలో జరిగింది. మండలంలోని తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో కనకాల జమలయ్య(59) అనే రైతు మృతి చెందాడు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.