అనంతపురంలో రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-04-16T18:21:27+05:30 IST

అనంతపురం: లేపాక్షి తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు

అనంతపురంలో రైతు ఆత్మహత్యాయత్నం

అనంతపురం: లేపాక్షి తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కొండూరు గ్రామానికి చెందిన రైతు సుధాకర్ రెడ్డి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కార్యాలయం సిబ్బంది  సకాలంలో స్పందించి అడ్డుకున్నారు.  

Updated Date - 2021-04-16T18:21:27+05:30 IST