రైతులకు మద్దతుగా కలాలు, గళాలు
ABN , First Publish Date - 2020-12-19T06:04:28+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనకు, డిసెంబర్ 21, సోమవారం విజయవాడలోని అలంకార్ సెంటర్ ధర్నాచౌక్లో రచయితలు, కళాకారులు, చిత్రకారులు, మేధావులు, సాహిత్య, సాంస్కృతిక...
దేశరాజధాని ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనకు, డిసెంబర్ 21, సోమవారం విజయవాడలోని అలంకార్ సెంటర్ ధర్నాచౌక్లో రచయితలు, కళాకారులు, చిత్రకారులు, మేధావులు, సాహిత్య, సాంస్కృతిక కళా సంస్థల వారు సంఘీభావం తెలుపనున్నారు. ఈ సందర్భంగా కవి, గాయక సమ్మేళనం జరుగుతుంది.
ఈ సమ్మేళనాన్ని ప్రముఖ కవి శిఖా - ఆఖాష్ (ఫోన్: 9381522247), కవయిత్రి వైష్ణవిశ్రీ (ఫోన్: 8074210263) నిర్వహిస్తారు. కవులు, గాయకులు వారి నెంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవల్సిందిగా కోరుతున్నాం.
వొరప్రసాద్, రచయితలు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక