విజయవాడలో రైతు సంఘాల నిరసన

ABN , First Publish Date - 2021-10-04T18:36:38+05:30 IST

విజయవాడ: నగరంలోని రైతు సంఘాలు నిరసనకు దిగాయి.

విజయవాడలో రైతు సంఘాల నిరసన

విజయవాడ: నగరంలోని రైతు సంఘాలు నిరసనకు దిగాయి. ఉత్తర ప్రదేశ్‌లో రైతులపై దాడిని నిరసిస్తూ రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రైతులపై దాడి చేయడం అమానుషమని రైతు సంఘాల ప్రతినిధులు అన్నారు. ఇది రైతు ప్రభుత్వమా? రౌడీల ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. రైతులను చంపిన కేంద్ర మంత్రి కుమారుడిని కఠినంగా శిక్షించాలని అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-04T18:36:38+05:30 IST