గ్రామంలోకి ఇతరులు రాకుండా కంచె
ABN , First Publish Date - 2021-05-13T06:44:51+05:30 IST
కరోనా విజృంభిస్తున్న తరుణంలో గ్రామంలోకి ఇతరులు రాకుండా ఉదిరిపికొండతండావాసులు కంపతో కంచె వేశారు.
కూడేరు, మే12 : కరోనా విజృంభిస్తున్న తరుణంలో గ్రామంలోకి ఇతరులు రాకుండా ఉదిరిపికొండతండావాసులు కంపతో కంచె వేశారు. మరుట్ల మూడవ కాలనీ, ఉదిరిపికొండ తండా కలిసి ఉండటంతో మరుట్ల మూడవ కాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఉదిరిపికొండ తండావాసులు దారికి కంపచెట్లు అడ్డం వేశారు. మరుట్లవాసులు తండాలోకి రావద్దని తెలియజేశారు.