తూర్పుగోదావరి జిల్లాలో ఘర్షణ
ABN , First Publish Date - 2021-01-18T02:59:33+05:30 IST
కోడిపందాల వద్ద కొట్లాట జరిగింది. గంగవరం మండలం మొల్లేరులో పందెం రాయుళ్లు గొడవకు దిగారు. పరస్పరం రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. రాళ్ల దాడిలో ..
రాజమండ్రి: కోడిపందాల వద్ద కొట్లాట జరిగింది. గంగవరం మండలం మొల్లేరులో పందెం రాయుళ్లు గొడవకు దిగారు. పరస్పరం రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. రాళ్ల దాడిలో కొందరికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.