హోటళ్ల నిర్వాహకులకు జరిమానా
ABN , First Publish Date - 2020-08-04T11:15:07+05:30 IST
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు నడుపుతున్న నిర్వాహకులకు అధికారులు జరిమానాలు విధించారు.
పొదిలి, ఆగస్టు 3 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు నడుపుతున్న నిర్వాహకులకు అధికారులు జరిమానాలు విధించారు. పంచాయతీ ఈవో బ్రహ్మనాయుడు, ఏఎసై్ౖస రామచంద్రారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు తదితరులు సోమవారం పట్టణంలో తనిఖీలు చేపట్టారు. హోటళ్ల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.