పీజీసెట్లో చలపతి ఫార్మసీ విద్యార్థినికి మొదటి ర్యాంక్
ABN , First Publish Date - 2021-10-22T08:39:33+05:30 IST
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీసెట్ పరీక్షా ఫలితాల్లో లాం చలపతి ఫార్మసీ కళాశాల విద్యార్థిని ఐ.శ్రీవిద్య ఫస్ట్ ర్యాంక్, షాలేము రాజు ఐదో ర్యాంకు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు గురువారం తెలిపారు.
తాడికొండ, అక్టోబరు 21: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీసెట్ పరీక్షా ఫలితాల్లో లాం చలపతి ఫార్మసీ కళాశాల విద్యార్థిని ఐ.శ్రీవిద్య ఫస్ట్ ర్యాంక్, షాలేము రాజు ఐదో ర్యాంకు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు గురువారం తెలిపారు. పీజీసెట్కు కళాశాల నుంచి 27 మంది విద్యార్థులు హాజరు కాగా నూరుశాతం విజయం సాధించారన్నారు. ఏ.మణిదీప్తి, ఏ.సాయి దివ్య 123, ఎన్.వీ.రామదీప్తి, ఎస్.సుజిత 165, జీ.ప్రీతి 267, టీ.లహరి 354, ఎం.లక్ష్మీదివ్య, కే.వీ.ఆర్.లక్ష్మీసుష్మ, జీ.భాగ్యశ్రీ 399, షేక్ నజ్మ 460, టీ.నితీ్షబాబు, ఆర్.సురే్షనాయక్, కే.వైష్ణవి 523, ఎం.ఉదయ్కిరణ్, పీ.సురేఖ 678, ఎండీ అబుసలెహ 981వ ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చలపతి విద్యా సంస్థల అధినేత వై.వీ.ఆంజనేయులు అభినందిచారు.