చేపలు పట్టిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-09-08T03:12:45+05:30 IST
జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో
సంగారెడ్డి: జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో మంజీరా నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రాయికోడ్ మండలంలోని రాయిపల్లి మంజీరా వాగు బ్రిడ్జిని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సందర్శించారు. రాయిపల్లి బ్రిడ్జిపై నుంచి సింగూర్ మంజీరా బ్యాక్ వాటర్లో గాలంతో చేపలను ఎమ్మెల్యే క్రాంతి పట్టారు.