బిఆర్కె భవన్ లో జాతీయ జెండా ఎగుర వేసిన సీఎస్

ABN , First Publish Date - 2022-01-26T22:13:14+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం బిఆర్ కేఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

బిఆర్కె భవన్ లో జాతీయ జెండా ఎగుర వేసిన సీఎస్

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం బిఆర్ కేఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రకటరీలు, ఉప కార్యదర్శులు, సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T22:13:14+05:30 IST