పాలిటెక్నిక్‌ పరీక్షలకు..రేపు ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2020-09-26T09:14:59+05:30 IST

ఆదివారం నుంచి జరిగే పాలిటెక్నిక్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు డిపో మేనేజర్‌ పద్మావతి

పాలిటెక్నిక్‌ పరీక్షలకు..రేపు ప్రత్యేక బస్సులు

తుని, సెప్టెంబరు 25: ఆదివారం నుంచి జరిగే పాలిటెక్నిక్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు డిపో మేనేజర్‌ పద్మావతి తెలిపారు. తుని నుంచి కాకినాడ రూట్‌లో 3 బస్సులు, రాజమహేంద్రవరం రూట్‌లో 2 బస్సులు, కోటనందూరు నుంచి కాకినాడకు 2 బస్సులను అదనంగా నడుపుతున్నట్టు ఆమె తెలిపారు.

Updated Date - 2020-09-26T09:14:59+05:30 IST