మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-10T14:16:54+05:30 IST

మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూశారు.

మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూశారు. అర్ధరాత్రి 1 గంటలకు అమెరికాలో ప్రసాద్ రావు తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన ఛాతి నెప్పితో బాధపడుతున్న ప్రసాద్‌ రావును కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ప్రసాద్ రావు మృతిచెందారు. 


Updated Date - 2021-05-10T14:16:54+05:30 IST