పలమనేరులో మాజీ మంత్రి Amarnathreddy హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-20T14:30:59+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

పలమనేరులో మాజీ మంత్రి Amarnathreddy హౌస్ అరెస్ట్

చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్ నేపథ్యంలో  జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర రైతు నాయకుడు పీఎస్ మనోహర్ నాయుడు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి వెన్నెలకంటి సురేంద్ర కుమార్‌ను హౌస్ అరెస్ట్  చేశారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-20T14:30:59+05:30 IST