సైకిల్‌పై సెలెబ్రిటీ

ABN , First Publish Date - 2021-03-01T07:22:05+05:30 IST

ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎ్‌ఫ)కు

సైకిల్‌పై సెలెబ్రిటీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎ్‌ఫ)కు నిధులు సేకరించడం కోసం ఆదివారం సెలెబ్రిటీ రైడ్‌ నిర్వహించారు. బేగంపేటలోని ఇన్ఫినిటీ పారా అకాడమీలో ఈ రైడ్‌ను రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ప్రారంభించారు. 100 కి.మీల ఈ సైకిల్‌ రైడ్‌లో సినీనటి మంచు లక్ష్మి, ఇండియన్‌ పారా సైక్లింగ్‌ బృందం, ఔత్సాహిక సైక్లి్‌స్టలు పాల్గొన్నారు. ఈ రైడ్‌ ద్వారా సుమారు రూ.7 లక్షల నిధులు సేకరించినట్టు ఆదిత్య మెహతా తెలిపారు. 

Updated Date - 2021-03-01T07:22:05+05:30 IST