గుంటూరు: నలుగురు కానిస్టేబుళ్లు క్వారంటైన్‌కు

ABN , First Publish Date - 2020-04-05T14:54:24+05:30 IST

అధికారులు నలుగురు కానిస్టేబుళ్లను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

గుంటూరు: నలుగురు కానిస్టేబుళ్లు క్వారంటైన్‌కు

గుంటూరు: అధికారులు నలుగురు కానిస్టేబుళ్లను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ఇంట్లో చోరీ జరిగిందని కరోనా పాజిటివ్ వచ్చిన బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును స్వీకరించిన కొందరు పోలీసులు చోరీ జరిగిన బాధితుడి ఇంటిని పరిశీలించారు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు ముందస్తు చర్యగా పోలీసులను పరీక్షలకు తరలించారు.


Updated Date - 2020-04-05T14:54:24+05:30 IST