నలుగురిపై కేసు
ABN , First Publish Date - 2021-05-11T05:29:42+05:30 IST
కర్ఫ్యూ నిబంధలను ఉల్లఘించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పాణ్యం ఎస్ఐ జీవన్ గంగనాథ్ తెలిపారు.
పాణ్యం, మే 10: కర్ఫ్యూ నిబంధలను ఉల్లఘించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పాణ్యం ఎస్ఐ జీవన్ గంగనాథ్ తెలిపారు. సోమవారం బస్టాండు పరిధిలో కర్ఫ్యూ వేళల్లో దుకాణాలు తెరచి వ్యాపారులు చేస్తుం డంతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మెడికల్షాపులు, పాల దుకాణాలకు మాత్రమే మినహాయింపు ఉందన్నారు.