ఉద్యోగాల పేరుతో మోసం

ABN , First Publish Date - 2021-08-28T03:55:01+05:30 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఇద్దరు వ్యక్తులు నట్టేటా

ఉద్యోగాల పేరుతో మోసం

కర్నూలు: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఇద్దరు వ్యక్తులు నట్టేటా ముంచారు. హిజ్రాల ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్, మరో వ్యక్తి చెరుకు రాజశేఖర్ తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి బాధితులు ఫిర్యాదు చేసారు. మోసంపై దర్యాప్తు చేయాలని నందికొట్కూరు పోలీసులను జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నందికొట్కూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2021-08-28T03:55:01+05:30 IST