గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూస్తాం: కేసీఆర్

ABN , First Publish Date - 2021-10-07T23:37:06+05:30 IST

గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూడాలని

గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూస్తాం: కేసీఆర్

హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూడాలని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేసీఆర్ సమాధామిచ్చారు. టిమ్స్ ఆస్పత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని చెప్పారు. ఆర్&బీ శాఖామంత్రి త్వరలో గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శిస్తారని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం రెండు ముక్కలు కాకుండా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-07T23:37:06+05:30 IST