బెదిరింపులకు మేం భయపడం: గల్లా జయదేవ్‌

ABN , First Publish Date - 2020-02-22T22:48:24+05:30 IST

వైసీపీ ఎంపీల బెదిరింపులకు తాము భయపడమని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ఎవరూ సమర్థించడం లేదని, మూడు రాజధానులు అంటే పాలన చేయడం కష్టమన్నారు.

బెదిరింపులకు మేం భయపడం: గల్లా జయదేవ్‌

అమరావతి: వైసీపీ ఎంపీల బెదిరింపులకు తాము భయపడమని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ఎవరూ సమర్థించడం లేదని, మూడు రాజధానులు అంటే పాలన చేయడం కష్టమన్నారు. మందడం రైతులకు జయదేవ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా నాలుగేళ్లపాటు ఉద్యమం కొనసాగించాల్సి రావొచ్చని, తనకు రాజధానిలో ఒక సెంట్‌ స్థలం కూడా లేదని గల్లా జయదేవ్‌ తెలిపారు.

Updated Date - 2020-02-22T22:48:24+05:30 IST