క్రీడలపై ‘కరోనా’ పంజా

ABN , First Publish Date - 2020-02-28T09:55:30+05:30 IST

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ దెబ్బకు క్రీడాకారులు విలవిల్లాడుతున్నారు.

క్రీడలపై ‘కరోనా’ పంజా

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ దెబ్బకు క్రీడాకారులు విలవిల్లాడుతున్నారు. విశ్వక్రీడల నేపథ్యంలో భారత షూటర్ల కోసం ఇటలీ క్యాంప్‌ ఏర్పాటు చేద్దామనుకున్న జాతీయ షూటింగ్‌ సమాఖ్య ఆ ఆలోచనలను మానుకుంది. దక్షిణ కొరియాలో ఏర్పాటు చేయాలనుకున్న షూటింగ్‌ బేస్‌ క్యాంప్‌ను కూడా రద్దు చేసింది. ఇటలీ, కొరియా, ఇరాన్‌లో కరోనా విజృంభించడంతో  ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2020-02-28T09:55:30+05:30 IST