రాజస్థాన్‌లో వ్యాపారిపై ఆరుగురు యువకుల కాల్పులు

ABN , First Publish Date - 2021-06-15T00:13:14+05:30 IST

రాజస్థాన్‌లో వ్యాపారిపై ఆరుగురు యువకుల కాల్పులు

రాజస్థాన్‌లో వ్యాపారిపై ఆరుగురు యువకుల కాల్పులు

రాజస్థాన్‌లో గన్ కల్చర్ పెరిగిపోతోంది. డాక్టర్ జంటను నడిరోడ్డుపై కాల్చి చంపిన సంఘటన మర్చిపోకముందే కోటాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రెండు బైకులపై వచ్చిన ఆరుగురు యువకులు దూరం నుంచి వ్యాపారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన కూడా పట్టపగలే జరిగింది. పాత కక్షలతో వ్యాపారిపై కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఆ యువకుల వద్ద గన్ ఎక్కడి నుంచి వచ్చిందన


Updated Date - 2021-06-15T00:13:14+05:30 IST