గాయత్రీ ప్రాజెక్ట్స్ నష్టం రూ.81 కోట్లు
ABN , First Publish Date - 2020-07-01T06:07:22+05:30 IST
గాయత్రీ ప్రాజెక్ట్స్ మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.81 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.84 కోట్ల లాభాన్ని ప్రకటించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : గాయత్రీ ప్రాజెక్ట్స్ మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.81 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.84 కోట్ల లాభాన్ని ప్రకటించింది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం కూడా రూ.1,154 కోట్ల నుంచి రూ.912 కోట్లకు తగ్గింది.