కూకట్పల్లి డివిజన్ పోస్టల్ బ్యాలెట్ వివరాలు
ABN , First Publish Date - 2020-12-04T14:25:05+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. కూకట్పల్లి సర్కిల్ డివిజన్లో మొత్తం 54 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను టీఆర్ఎస్కు 21, బీజేపీ 24, టీడీపీ 2, ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక ఓటు వచ్చింది. అలాగే రెండు నోటా కింద రాగా, నాలుగు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.