కాలువలో పడి బాలికలు మృతి
ABN , First Publish Date - 2021-08-09T22:29:49+05:30 IST
కడప: ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. రాజుపాలెం మండలం వాసుదేవ పురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కడప: ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. రాజుపాలెం మండలం వాసుదేవ పురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పశువుల మేత కోసం వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న కేసీ కాలువలో పడి మృతి చెందారు. మృతులు ఇరగం రెడ్డి రాధ (9), మల్లీశ్వరి (12)గా గుర్తించారు.