పులిచింతలకు 6,61,632 క్యూసెక్కుల నీరు

ABN , First Publish Date - 2020-09-28T11:07:19+05:30 IST

నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి 6,61,632 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు. 17 క్రస్ట్‌ గేట్లను 6.70 మీటర్ల మేర ఎత్తామన్నారు.

పులిచింతలకు 6,61,632 క్యూసెక్కుల నీరు

రెంటచింతల, సెప్టెంబరు 27:  నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి 6,61,632 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు. 17 క్రస్ట్‌ గేట్లను 6.70 మీటర్ల మేర ఎత్తామన్నారు. ఎగువన సాగర్‌ నుంచి 6,30,359 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. శనివారం అర్ధరాత్రి వరకు 0.6230 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను తయారు చేశామని తెలిపారు. రిజర్వాయర్‌లో 247.05 అడుగుల(6.943 టీఎంసీల) నీరు ఉందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-28T11:07:19+05:30 IST